ఈ రోజు అనగా 16.04.2026 న : ఈ సమావేశాన్ని ఉద్దేశించి డా.ఎన్.రమారెడ్డి వారు మాట్లాడుతూ ఈ చందనోత్సవానికి ఎవరికీ కేటాయించిన వారి మెడికల్ క్యాంపుల నందు డాక్టర్లు, సిబ్బంది తప్పైసరిగా విధులకు అందుబాటులో ఉండాలని, పర్మిషన్ లేకుండా ఎవరూ మెడికల్ క్యాంపు లు విడిచి బయటకు వెళ్లరాదని, ఏదైనా సమస్య వచ్చినట్లయితే సంబందిత ప్రోగ్రాం అధికారులకు తెలియచేసి తగు చర్యలు గైకోనాలని, కనుక మెడికల్ క్యాంపులు కేటాయించిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, కొండ ఎగువ భాగము, దిగువ భాగము మరియు తోలి పాల్వంచ, 500 మెట్లు, రాజగోపురం, పాత శివాలయం మొదలగు ప్రాంతాలలో కేటాయించిన మెడికల్ క్యాంపు లు ప్రజలు సద్వినియోగం అయ్యేలా చూడాలని తెలియచేసారు.
డా.పి..జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment