Skip to main content

శ్రీ శ్రీ శ్రీ అమ్మవారి పూజ మహోత్సవం పశ్చిమ బెంగాల్ ( షాలిమార్ )2026

 


పశ్చిమ బెంగాల్ న్యూస్ పశ్చిమబెంగాల్, రాష్ట్రం హౌర జిల్లా. షాలిమర్, నందు 150, సంవత్సరాల సుదీర్ఘ, చరిత్ర గల, శ్రీ శ్రీ శ్రీ, అమ్మవారి, పూజ మహోత్సవం 2026న జరుగున 

 అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే  అమ్మవారిని  నిష్కల్మషమైన  భక్తితో  పూజిస్తే  సకల శుభాలు కలుగుతాయని  శాస్త్రాలు చెబుతున్నాయి  

24-05-2026,నుండి 26.05.2026.

 ప్రతి సంవత్సరం లాగా  ఈ సంవత్సరం కూడా,మూడు దినములు, అంగరంగ వైభవంగా జరుపబడును మూడు రోజుల్లో అమ్మవారి కి ప్రత్యేక పూజలతో బండ్లవేశములు, భూమిభోగతాలు. వివిధ అవతారాల్లో  ప్రత్యేక  నూత్యాలతో అమ్మవారి వేషధారణ,అన్నసంతర్పణ,కుంభభిషేకలు.పులివేషాలతో, కోహిడాన్సులు, తో అమ్మవారి ని సాగ నంపుతాము, మరిన్ని వివరాలకు అమ్మవారు పూజ కమిటీ వారి ని 

 సంప్రదించగలరు, కావున షాలిమర్ పురప్రజలకు  పశ్చిమ బెంగాల్  లో , ఇతరేతారా, రాష్ట్రము వాసులకు , విజ్ఞప్తి. కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదంచేయవలసిందిగా  కోరుచున్నాము

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.