Skip to main content

ఘనంగా స్వర్గీయ చింతా విజయభారతి 7వ వర్ధంతి...

                Srinivas Spl Correspondant 


అల్లవరం, విశాఖ సందేసం....అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  చింతా అనురాధ మాతృమూర్తి స్వర్గీయ  చింతా విజయభారతి  7వ వర్ధంతి సందర్భంగా అల్లవరం మండలం  మొగళ్లమూరు గ్రామం  కృష్ణదామంలోని సమాధి వద్ద చింతా అనురాధ     పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.


 ఈ కార్యక్రమంలో కొనుకు గౌతమి , రాకాపు విజయలక్ష్మి, బర్రె సీతారత్నం, మద్ద వినోద్ రావు , చింతా  భాస్కరరావు , కాశీ చిరంజీవి , కోరుకొండ చిట్టిబాబు , గూటం సత్యనారాయణ, రొక్కల చిన్ని , రొక్కల సత్యనారాయణ, వెన్నపు రవి, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.