Srinivas Spl Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వజయంతి సందర్భంగా మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్, మరియు ఈదరపల్లి వంతెన వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసిన ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ అయితా బత్తుల సుభాషిని, కెకెసి రాష్ట్ర అధికార ప్రతినిధి, పట్టణ అధ్యక్షులు వంటెద్దు బాబి, ఏఐసీసీ మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, బీసీ నాయకులు కుడికూడి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు సుగ్గు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరపల్లి రాజేంద్ర బాబు, రూరల్ మండల అధ్యక్షులు పోలిశెట్టి హరిబాబు, ఏలేశ్వరపు రాధాకృష్ణ, మహబూబ్ షకిలా, గంటి ప్రవీణ్ కుమార్, జోగి అర్జున్ రావు, పులుసుగంటి ప్రకాష్, ఈతకోట సోమరాజు, దంగేటి రమణ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment