అమలాపురం, విశాఖ సందేసం....టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు కార్యనిర్వాహక కార్యదర్శిగా పార్టీలో చోటు కల్పించినందుకు మరింత కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెరుకూరి అన్నారు
. గురువారం అంబాజీపేట మండలం ముక్కామల నుంచి ఊరేగింపుగా స్వగ్రామం అమలాపురం వస్తున్నట్లు ఆయన మిత్రులకు తెలిపారు.
Srinivas Spl Correspondant


Comments
Post a Comment