Skip to main content

చందనోత్సవ సేవలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవాదళం – భక్తులకు చల్లని మజ్జిగతో సేవామృతం”


సింహాచలం దేవస్థానం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం (చందనోత్సవం) సందర్భంగా,

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా, సింహాచలం సమితి ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.


సింహాచలం దేవస్థానం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం (చందనోత్సవం) సందర్భంగా,

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా, సింహాచలం సమితి ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

20-04-2026 (సోమవారం) నాడు, సింహాచలం మెయిన్ రోడ్డులో గల గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో, సింహగిరి భజన మండలి మందిరం ఎదుట,

సింహగిరి భజన మండలి భక్తులు భక్తుల కొరకు మజ్జిగ చలివేంద్రం సేవ నిర్వహించారు.

ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు,

వేసవి ఎండలో దర్శనార్థం వచ్చిన వేలాది భక్తులకు చల్లని మజ్జిగను అందిస్తూ వారి దాహాన్ని తీర్చి, ఉపశమనం కలిగించారు.

ఈ సేవలో సమితి కోఆర్డినేటర్లు, అన్ని భజన మండలిల భక్తులు ఉత్సాహంగా పాల్గొని,

“మానవసేవయే మాధవసేవ” అనే సాయి సందేశాన్ని కార్యరూపంలో నిలిపారు.


ఈ చందనోత్సవ సేవా కార్యక్రమం సాయి సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.20-04-2026 (సోమవారం) నాడు, సింహాచలం మెయిన్ రోడ్డులో గల గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో, సింహగిరి భజన మండలి మందిరం ఎదుట,

సింహగిరి భజన మండలి భక్తులు భక్తుల కొరకు మజ్జిగ చలివేంద్రం సేవ నిర్వహించారు.

ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు,

వేసవి ఎండలో దర్శనార్థం వచ్చిన వేలాది భక్తులకు చల్లని మజ్జిగను అందిస్తూ వారి దాహాన్ని తీర్చి, ఉపశమనం కలిగించారు.

ఈ సేవలో సమితి కోఆర్డినేటర్లు, అన్ని భజన మండలిల భక్తులు ఉత్సాహంగా పాల్గొని,

“మానవసేవయే మాధవసేవ” అనే సాయి సందేశాన్ని కార్యరూపంలో నిలిపారు.

ఈ చందనోత్సవ సేవా కార్యక్రమం సాయి సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.

                    K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.