సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాలను జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు*
Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అవసరాలు మేరకు కొత్త కళ్యాణ మండపాలు నిర్మించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.


Comments
Post a Comment