బ్రాహ్మణుడు'
అంటే ఒకప్పుడు
గౌరవింప బడే
వాడు, సమాజం
లోని అందరి చేత.
నేటి బ్రాహ్మడు
అంటరాని వాడు,
చాలా మందికి.
కారణం మనలో
మనకి ఐకమత్యం
కొరవడింది
శాఖలపై విమర్శలు,
వీడు ఆ శాఖ, వీడు
ఈ శాఖ అంటూ.
కాపు, బలిజ, తెలగ
కులాలన్నీ ఏకమై
ఒక త్రాటి మీదకు, వస్తున్నా మనలో
పరిణితి కానరావడం లేదు.
కాలం మారుతున్నా
మనలో శాఖా బేధాలు పోవడం
లేదు. అందుకే
మన వాటాను,
రాజకియం గా
పొందలేక పోతున్నాం.
మన హక్కులు
గురించి మనం
ఏకమై పోరాటానికి
సిద్ధం కాము.
నాకెందుకు,
నా కడుపు
నిండితే చాలు
అనుకునే
మనస్థత్వాలు
మనవి. తోటి
సమాజాన్ని
చూసి ఐనా
నేర్చుకోము.
కుల కట్టు లేదు
మనలో, కట్టు
బాట్లకు దూరం.
మనల్ని కరివేపాకు
లా వాడు కుని
పారాసే
వాళ్ళే ఎక్కువ
తారస పడతారు. పీతల సంచి లోని
పీతలు లాంటి
వాళ్ళం మనం.
ఒక పీత పైకి వెళుతుంటే, మరో
పీత దాన్ని పైకి
ఎగబ్రాక నీయదు
పీతలన్ని అలానే
లాగుతూ ఉంటాయి.
ఆలాగే ఒక బ్రాహ్మడు ఇంకో
బ్రాహ్మణుని
ఎదగ నివ్వడు.
వివాహల
విషయంలో
కూడా ఈ శాఖా
బేధాలు, పట్టింపులు
నేటికీ కొనసాగుతూనే
ఉన్నాయి.
పూజలు, పునస్కారాలు
పేరిట కొంత
మంది బ్రాహ్మాలు,
అపర కర్మల
పేరిట, కొంత
మంది, కరినీకం
పేరిట కొంత
మంది, వివాహల
పేరిట, సంభావనలు పేరిట కొంత మంది
ఇలా మనకి మనం
గుర్తింపుని కోల్పోతున్నాం.
మనలో కనీసం ఒక్క బ్రాహ్మణుడు
మన AP లో శాసన
సభ్యుడు ఐనాడా!
మనం ప్రోత్సాహించం.
దీనికి తోడు
శాఖల వారీ
కుంపట్లు
ఆరువేల నియోగులు,
తెలగాన్యులు,
వైదీకి వెలనాడు,
వైదీకి వేగినాడు,
ద్రావిడుల లో,
మద్దువులు,
సైవులు,
వైష్ణవులు
ఇలా ఉంటే
ఎప్పటికీ
ఇలాగే ఉంటాం.
అందరం కలిసి ఐకమత్యం గా
ఉంటే ఏదైనా
సాధించు కోగలం.
మనలను సమర్ధ
వంతంగా, నిస్వార్ధంగా నడిపించ
గల నాయకులు
నేడు కరువయ్యారు.
నా సెల్ లో 5/6
బ్రాహ్మణ గ్రూప్స్
ఉన్నాయి. ఎవరి
Priorities వారివి.
ఇలా ఐతే ఎలా
ముందుకు సాగ
గలం. ముందు
తరాల బ్రాహ్మణులకు
మనం ఎలా
సహాయ పడ గలం
అన్నది నా ఆలోచన.
దీనికి ఒక్కటే
పరిష్కారం
'ఐకమత్యమే
మహాబలం'.
శాఖలకు స్వస్తి
పలుకుదాం
కలిసి నడుద్దాం
దేనికైనా మన
బ్రాహ్మణత్వానికి
పూర్వ వైభవాన్ని
తీసుకొద్దాం.
ఈ మాటలు
నా మది నుంచి
వెలువడినవి
30 నిమిషాలు
కేటాయించాను.
Direct గా మీ
ముందుంచాను.
శ్రీ పరిమి
నాగేంద్ర గారి
అభ్యర్ధన మేరకు..
Dr నండూరి రామకృష్ణ
Sr.SUB EdITOR

Comments
Post a Comment