Skip to main content

కొండకర్ల"అ శ్రీవవైవిధ్య పరిరక్షణ ప్రవీ ఒక్కరి బాధక -ప్రాంతీయ జాత కైవిధ్య సమన్యయకర్త బత్తుల జాన కెరావ్య గారు.

.                    K.V.SHARMA EDITOR 
 అనకాపల్లి జిల్లా యందు కొండకర్ల ఆక ప్రాంతం యందు ప్రపంచ పర్యావరణ ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఆధ్యర్యంలో జీవ వైవిధ్య మండలి చైర్మన్ A) N. విజయ్ కుమార్ గారు మరియు మెంబర్ సెక్రటరీ శ్రీ P రామకృష్ణ గారు సూచనల మేరకు జరిగిన TOT (ట్రైనింగ్ ఆఫ్ (టైనర్స్ ) శిక్షణా శిభరంలో) BMC సభులుకు మరియు "కొండ వర్ణ మత్సకార సంఘ సుచ్చులుకు జోత వైవిధ్య సంరక్షణ చట్టాలు మరియు అకులు, కొండకర్ల ఆత పరిసరాలు శుభ్రంచేయిలు మరియు జీవ వైవిద్య సంరక్షణ ప్రతిజ్ఞ మొబైు కార్భరములు చేపట్టుడమైనది.


ఈ సందర్భంగా ప్రాంతీయ జీవవైవిద్య సమన్సయకర్త బత్తులు జొనఇంద్యశాలు మాట్లుడునూ " ప్రకృతిలోని మొక్కలు, జంతువులు, పక్షులు కూరయి ఇవర చినరాశులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని మరియి చిన్నంత్యం ఉటానే జీవనం ఉంటుంది అని. ప్రకృతిని కాపాడుదాం. భవిషత్తును రక్షిద్దాం" అని పేర్కోన్నారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అంరా హవ, ఆంధ్రప్రదేశ్ చినమైవిధ్య సంరక్షమని అప్పు ప్రహ్మర, కొంతాల సంక్షిభూషంత్ శ్రీధర్ మాష్చారు మాట్లుడుతూ "ఇవవైవిధ్యం మానవ మనుగడకు పునాది అని. అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా అగిక జీవజాతులు అంతరించిపోతున్నాయని, ప్రతివ్యక్తి మొక్కలు నాటడం, నీటివనరులును సంరక్షించడం, ప్లాస్టిక్ విని యోగం తగ్గించడం ద్వారా జననైవిధ్య పరిరక్షణకు క్రిష్ణ చేయాలని పలుపునిచ్చారు.


ఈ కార్యక్రములో విశ్రాంత అటవీశాధికారి శ్రీ చీరా వినోదుమాల్, అనకాపల్లె, (గ్రీన్ క్లబ్ సభ్బులు, ఇల్లా కన్నయ్య గారు, దమ్ము అచ్చియ్యనాయుడు గారు, ఇల్లా అప్పలరాజు, దొంగా శివగారు. ఈ గీసాల నూక అష్ఠాను తదితరులు .

పాల్గొనడమైనది. మద్యాహ్నం M. P.DO. అచ్చి పాపురం కార్యాలయం నందు PDOs & wa Bj యా 2002 అమలు చేయుట చూర్చి అవగాహన, శిక్షణ కల్పించడమైంది.

Comments