. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డా. వై టి ఎస్ రాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే 4.0 కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా ఎమ్. ఈ ఓ సూర్య ప్రకాష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి విద్యార్థుల తల్లిదండ్రుల వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు పిల్లలు ప్రవర్తన, వారి విద్యాబ్యాసంపై వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే అంతా మంచిందని ప్రిన్సిపాల్ అన్నారు.
పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తిర్నత సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తొత్తరమూడి ప్రసాద్,వైస్ ప్రిన్సి పల్ ప్రతాప్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం, విశాఖ సందేసం....ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డా. వై టి ఎస్ రాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే 4.0 కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా ఎమ్. ఈ ఓ సూర్య ప్రకాష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి విద్యార్థుల తల్లిదండ్రుల వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు పిల్లలు ప్రవర్తన, వారి విద్యాబ్యాసంపై వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే అంతా మంచిందని ప్రిన్సిపాల్ అన్నారు.
పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తిర్నత సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తొత్తరమూడి ప్రసాద్,వైస్ ప్రిన్సి పల్ ప్రతాప్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment