విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :విశాఖ ఇనస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏమ్సీ), విశాఖపట్నంలో పునరుత్పాదక ఇంచన వినియోగాన్ని ప్రొత్సహించే దిశగా 50 కిలోవాట్ల (5) KCW) సామర్థ్యం గల ఆమెగ్ర రూపటాప్ సోలార్ విద్యుతి ప్రాంతను 25.07.2016 న ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ను 'ఆర్సిలర్ మిట్టల్ సిప్పాస్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Areeder Mittal Nippon Stret India Pvt Ltdy సంస్థ తమ కార్పరేట్ ఎన్విరానమెంటల్ ప్పాన్ని (CER) చేరవలో భాగంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవి మరియు నిర్దేశంతో ఈ సర్కార్యం రూపుదిద్దుకుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమణ విమ్స్ డైరక్టర్ డాక్టర్ పి. మన్మదశావు మరియు ఏఏఐ / ఎసిఎస్ ఇండియా (విజాగ్ స్టీల్) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రీ ఎం. రవీంద్రనాథ్ గార్ల సమక్షంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఏమ్స్ డైరెక్టర్ డాక్టర్ పి. మన్మధరావు మాట్లాడుతూ:
సుమారు 6,000 యూనిట్ల విద్యుత్ "ఈ పోలార్ ప్లాంట్ ఏర్పాటు వల్ల విఘ్చే ఆసుపత్రికి ఆదరంగా ఉత్పాదన జరుగుతుంది. దీనివల్ల ప్రతి నెలా సగటు 5 వరకు విద్యుత్ చిల్లు అలా అవుతుంది. పర్యావర పరిరక్షణకు, ఆసుపత్రి ఆర్థిక భారం తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమ్ప బిల్డింగ్ పై బాగాలు సోలార్ నటితో ఇప్పటికి 220 km సామర్థంతో ఉన్నాయి. ఇప్పుడు ఆదనంగా 50kw అమర్చడంతో 270 kw సామర్థ్యం ఏర్పడింది. భవిష్యత్తులో మరో 50 km పోలార్ ప్లాంట్ ఇస్తామని, పర్యావరణ హేత ప్రాముఖ్యమైన కార్యక్రమాలకు CER ద్వారా మా తోడ్పాటు ఉంటుందని, ED రవీంద్రనాథ్ గారు తెలిపారు."
ఈ కార్యక్రమంలో' విఘ్సే డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస్ కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటరీ మనోజ్ కుమార్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాస్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ హెస్ఆర్ బలార్ అండ్ అడ్మిన్ డి.ఎస్. వర్మ, ఈ సీతారామిరెడ్డి, ఏ.వి. సుబ్రహ్మణ్యం, నిమ్స్ వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలతతో పాటు ఇతర ఏన్న సిబ్బంది వద్ద కుంఖ్యలో పాల్గొన్నారు.
కె.వి. శర్మ, సంపాదకుడు





Comments
Post a Comment