Skip to main content

భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏం ఏం ఎన్ పరశురామరాజు గారి అధ్యక్షతన సమరసత సంకల్ప అభియాన్ జిల్లా స్థాయి కార్యసాల, బిజెపి ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా వారి ఆధ్వర్యంలో సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

.               D.S.Varma Sr Sub EDITOR 
 ఈ కార్యక్రమానికి ఎపి బీజేపీ చీఫ్ పీవీన్ మాధవ్ ముఖ్య అతిధిగా హాజరై ఘన నివాళి అర్పించడం జరిగింది. 

ఈ సందర్బంగా 29 జూలై నుండి 20 ఫిబ్రవరి 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సంత్ రవిదాస్ జీవిత విశేషాలు 15 వ శతాబ్దంలో ఆయన నిర్వహించిన పలు విషయాలను ప్రస్తావించారు

 రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడుతూ సంత్ రావిదాస్ కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.

15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఈ కార్యక్రమానికి ఎపి బీజేపీ చీఫ్ పీవీన్ మాధవ్ ముఖ్య అతిధిగా హాజరై ఘన నివాళి అర్పించడం జరిగింది. 

ఈ సందర్బంగా 29 జూలై నుండి 20 ఫిబ్రవరి 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సంత్ రవిదాస్ జీవిత విశేషాలు 15 వ శతాబ్దంలో ఆయన నిర్వహించిన పలు విషయాలను ప్రస్తావించారు

 రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడుతూ 

సంత్ రావిదాస్ కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.

15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతో

సమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.

సంత్ రవిదాస్ గారి జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ

శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.

ఈ కార్యక్రమానికి సంత రవిదాస్ కార్యక్రమం కన్వీనర్ k విజయబాబు, స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్ బొచ్చ సురేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు 

 ములకలపల్లి ప్రకాష్ గారు, ఉత్తరాంధ్ర జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంజీవరావు గారు, 

K.ప్రసాద్ యాదవ్   

సంత్ రవిదాస్ కార్యక్రమం, కట్టా పద్మ గారు,

ఎస్సీ మోర్చా పదాధికారులు పాల్గొనడం జరిగింది.ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతోసమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.సంత్ రవిదాస్ గారి జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.

ఈ కార్యక్రమానికి సంత రవిదాస్ కార్యక్రమం కన్వీనర్ k విజయబాబు, స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్ బొచ్చ సురేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ గారు, ఉత్తరాంధ్ర జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంజీవరావు గారు, K.ప్రసాద్ యాదవ్   సంత్ రవిదాస్ కార్యక్రమం, కట్టా పద్మ ,ఎస్సీ మోర్చా పదాధికారులు పాల్గొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...