Skip to main content

*గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన - శ్రీ కె.కె రాజు గారు..*

.                 K.V.SHARMA EDITOR 
 వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు *గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని* ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు..* 


ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు SIR కార్యక్రమం పక్రియ, పార్టీ కమిటీలు నిర్మాణం, ఐడి కార్డుల వెరిఫికేషన్ గురించి చర్చించారు..

Comments