ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 31:ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి నియామక ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య వెంకట సుబ్బయ్యను విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు. అనంతరం సాయంత్రం ఆచార్య ఎం.శశి నుంచి ప్రిన్సిపాల్గా ఆచార్య వెంకట సుబ్బయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఎం.శశి శుక్రవారం ఉద్యోగ విరమణ చేసారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 31:ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి నియామక ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య వెంకట సుబ్బయ్యను విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు. అనంతరం సాయంత్రం ఆచార్య ఎం.శశి నుంచి ప్రిన్సిపాల్గా ఆచార్య వెంకట సుబ్బయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఎం.శశి శుక్రవారం ఉద్యోగ విరమణ చేసారు.

Comments
Post a Comment