Skip to main content

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి సుహాసిని ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

 

            D. S .VARMA  Sr Sub EDITOR 

సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంత్ రావిదాస్ గారు కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతో

సమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.

సంత్ రవిదాస్ జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ.

శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.

ప్రేమ సమానత్వం అనే ఔషధంతో కులవివక్షని అనే ఒక విషయాన్ని తొలగించేసారు.మని చెంగాతో కటౌతిమే గంగ.సంత్ రవిదాస్ గారి భావనకి రాజ్యాంగ రూపాన్ని అందించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని సాగర్ లో 101 కోట్లతో సంత్ రవిదాస్ గారి ఆలయాన్ని మ్యూజియాన్ని నిర్మించారు.

ఒకసారి దండయాత్రికుడు సికందర్ లోడి మతం మార్చుకోమని రవిదాస్ గారిని బలవంతం పెడితే హిమాలయన్ల చంచలంగా ఉండి నిలబడ్డాడు తప్ప అసలు మతం మారలేదు.

రాజ కుటుంబానికి చెందిన మీరాబాయి కూడా వారి భక్తురాలే అని అన్నారు .

సర్వజనహితాయ సర్వజన సుఖాయ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ సంత్ రవిదాస్ గారి నీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది అని తెలియజేసారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...