విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని: 28జూలై సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి గిరిప్రదక్షిణ సందర్భంగా యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు వీ శ్రీనివాస జగన్మోహన్, కొణతాల
కమల్ బైద్, అధ్యక్షుడు నండూరి రామకృష్ణ సూచనలమేరకు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు పులి హోదా, రవ్వ కేసరి, బిస్కట్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు ప్రసాదం
యూ తెలిపారు. సీహెచ్ చామంతి, హేమలత,యూ జాహ్వని, సీహెచ్
శ్రీనివాస్, ఎస్ అరుణ్ భాస్కర్ (హరి), ఎంహరనాథ్ మీడియా ప్రతినిధులు విజయ్ కుమార్, రాజ్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణతాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రస్
పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కొణతాల శ్రీనివాస్
ఈ సుజన, గీతేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా భక్తులకు ప్రసాదాలు అందచేశారు




Comments
Post a Comment