విశాఖ జిల్లా వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులును మర్యాదపూర్వం కలిసిన రాష్ట్ర కళింగ వైశ్య వైస్సార్ పార్టీ అధ్యక్షులు కోణార్క్ శ్రీనివాసరావు.
విశాఖ జిల్లా వైయస్సార్ పార్టీ కళింగ వైశ్య అధ్యక్షులు తాళాసు సాయిమోహన్ ఆధ్వర్యం లో విశాఖ జిల్లాలో వున్న వివిధ విభాగాల వైస్సార్ కళింగ వైశ్య నాయకులు, వైస్సార్ పార్టీ కళింగ వైశ్య కుటుంబ సభ్యులు హాజరై విశాఖ జిల్లా వైస్సార్ పార్టీ అధ్యక్షులు కేకే రాజుని గౌరవపూర్వకం కలవడం జరిగింది.
ఈ సందర్బంగా కేకే రాజు మాట్లాడుతూ సమాజంలో వైశ్యలుకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని వైశ్యులకు ప్రజలతో ఎక్కువ సంబంధాలు వ్యాపార రూపంలో వుంటాయని, ఏదైన శుభ కార్యక్రమాలకు వెళ్తే వైశ్యుడు ఎదురైతే మంచి జరుగుతుందని, మొదటి బొనీలు వెయ్యాలి అంటే వైశ్యలే శ్రేష్ఠమైన వారని, వైశ్యుల నడిపే కారుని కొనుకుంటే మంచి జరుగుతుందని కొందరు మొదటిసారి కొన్నప్పుడు వైశ్యుల నుంచే కొనుక్కునే సాంప్రదాయాలు మా మిత్ర బృందంలో ఆ ఆనవైతి ఉందని వైశ్యుల గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు. ఇదే సందర్భంలో అక్కడికి వచ్చిన వైశ్య కుటుంబ సభ్యులందరికి వ్యక్తిగతంగా పేరు పేరున పరిచయం చేసుకొని వైశ్యులకు ఏ కష్టం వచ్చిన మీతో నేనుంటాని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.2029 లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తథ్యం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కాయమని భవిష్యత్ ని తెలియజేసారు వైస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగ వైశ్యుల కుటుంబాలకు పార్టీ నమ్ముకున్న నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు.
ఇదే కార్యక్రమం హాజరైన రాష్ట్ర వైస్సార్ కాంగ్రెస్ కళింగ వైశ్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు కోణార్క్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు తాళాసు సాయిమోహన్ ఆధ్వర్యంలో కళింగ వైశ్యులు ఇంత పెద్ద స్థాయిలో హాజరవ్వడం అభినందనీయం పార్టీ బలోపేతనికి అందరం కష్టపడి పనిచేద్దాం 2029 లో జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి విషయంలో కళింగ వైశ్యుల పాత్ర ప్రధానమైనది ప్రతీ పేదవాడికి న్యాయం జరిగిలే కృషి చేద్దామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, తంగుడు నాగేశ్వరావు, ఊన్న నాగరాజు, వైశ్యరాజు కేశవరావు గుడ్ల దామోదర్ విశాఖపట్నం జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సకలాభక్తు ప్రసాదరావు, పొట్నూరుమధు మరియు విశాఖ జిల్లా లో వివిధ నియోజకవర్గం ఇంచార్జ్ లు, పార్టీ అభిమానులు హాజరయ్యారు.




Comments
Post a Comment