ప్రజల మనస్సులో కూటమి ప్రభుత్వానికి చెరగని ముద్ర. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు... పేరూరులో డోర్ టూ డోర్ కార్యక్రమం.....
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డి సి ఎమ్ ఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో అయన స్వగృహం వద్ద మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్యతిధిలుగా ఎమ్మెల్యే ఆనందరావు, పరిశీలకురాలు వనమాడి సుస్మిత, అల్లాడ సోంబాబు, అధికారి జయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఆనందరావు మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రమౌళి మాట్లాడుతూ డోర్ టూ డోర్
కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్నా సమయంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో స్పందన అద్భుతంగా ఉందని, 2029లో విజయం కూటమిదేనని ప్రజలు అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, మల్లుల పోలయ్య, మంద గెద్దయ్య, ఆకుమర్తి రమేష్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అమలాపురం, విశాఖ సందేసం....కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డి సి ఎమ్ ఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో అయన స్వగృహం వద్ద మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్యతిధిలుగా ఎమ్మెల్యే ఆనందరావు, పరిశీలకురాలు వనమాడి సుస్మిత, అల్లాడ సోంబాబు, అధికారి జయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఆనందరావు మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రమౌళి మాట్లాడుతూ డోర్ టూ డోర్
కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్నా సమయంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో స్పందన అద్భుతంగా ఉందని, 2029లో విజయం కూటమిదేనని ప్రజలు అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, మల్లుల పోలయ్య, మంద గెద్దయ్య, ఆకుమర్తి రమేష్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments
Post a Comment