Skip to main content

అత్యంత ఘనంగా ప్రారంభమైనా 3 ప్రపంచ తెలుగు మహాసభలు..... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారభించిన గవర్నర్ కంభంపాటి హరిబాబు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చాగంటి, గరికపాటి తనికెళ్ళ భరణి కవులు, ప్రముఖులతో కిక్కిరిసిన కిమ్స్ ప్రాంగణం..

అమలాపురం, విశాఖ సందేసం తెలుగు బాష కీర్తిని ప్రపంచానికి చాటేందుకు  కిమ్స్ సంస్థల అధినేత కలిదిండి చైతన్యరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న3వ   ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి.  ప్రపంచ   తెలుగు మహాసభలను  ఒరిస్సా  గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్  స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు ,గరికపాటి నరసింహారావు, కెపిటిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, తనికెళ్ళ భరణి, ఎమ్మెల్సీ లు  కుడుపూడి సూర్యనారాయణరావు, 

పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల  ఆనందరావు, బుచ్చిరాజు,  వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...