అత్యంత ఘనంగా ప్రారంభమైనా 3 ప్రపంచ తెలుగు మహాసభలు..... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారభించిన గవర్నర్ కంభంపాటి హరిబాబు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చాగంటి, గరికపాటి తనికెళ్ళ భరణి కవులు, ప్రముఖులతో కిక్కిరిసిన కిమ్స్ ప్రాంగణం..
అమలాపురం, విశాఖ సందేసం తెలుగు బాష కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కిమ్స్ సంస్థల అధినేత కలిదిండి చైతన్యరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలను ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు ,
గరికపాటి నరసింహారావు, కెపిటిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, తనికెళ్ళ భరణి, ఎమ్మెల్సీ లు కుడుపూడి సూర్యనారాయణరావు, 
3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలను ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు ,
గరికపాటి నరసింహారావు, కెపిటిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, తనికెళ్ళ భరణి, ఎమ్మెల్సీ లు కుడుపూడి సూర్యనారాయణరావు, 
పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, బుచ్చిరాజు, వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు.

Comments
Post a Comment