ఈ రోజు ఉదయం 0700 గం:కు ఈస్ట్ పాయింట్ కోలనీ వద్ద గల బృందావనం పార్క్ లో East Shirdi Sai Walkers Club వారు Wr. Dr. కమల్ బైద్ ని ఘనంగా సత్కరించారు.
రోజు ఉదయం 0700 గం:కు ఈస్ట్ పాయింట్ కోలనీ వద్ద గల బృందావనం పార్క్ లో East Shirdi Sai Walkers Club వారు Wr. Dr. కమల్ బైద్ ని ఘనంగా సత్కరించారు. ఆ క్లబ్ కమిటీ వారు శ్రీ కమల్ బైద్ గారిని గత కొంత కాలం గా పార్క్ ని సందర్శించాలని కోరిక మేరకు నేడు విచ్చేయడం తో పాటు 50 క్వాలిటీ కుర్చీలను శ్రీ కమల్ బైద్ గారు donate చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ మరియు ఆ క్లబ్ సభ్యులు ఐనటువంటి Dr. నండూరి రామక్రిష్ణ స్వాగతం పలుకగా,
ఆ క్లబ్ వ్యవస్థపకులు, మరియు న్యావాది YV నరసింగరావు సారద్యం లో శ్రీ కమల్ బైద్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో Dr. ద్ నాయుడు గారు, క్లబ్ అధ్యక్షులు శ్రీ ఎం. సత్యన్నారాయణ, శ్రీ R. బంగార్రాజు,
వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ RR మహేష్, యోగా టీచర్ శ్రీమతి జయలక్ష్మి, శ్రీమతి జ్యోతి కమల శ్రీ కమల్ బైద్ సేవలను కొనియాడారు.
శ్రీ కమల్ బైద్ స్పందిస్తూ ఈ పార్క్ ఇక్కడ ఉన్న దేవతా వృక్షాలు తనను బాగా ఆకట్టు కున్నాయి అని తాను ఈ పార్క్ అభివృద్ధి కోసం మరియు కోలనీ వాసుల సౌకర్యం కోసం ఎటువంటి కట్టడాలు, కట్టడా నికైనా ముందుకు వస్తానని తెలిపారు. బాబా బజార్ నిర్వాహకులు శ్రీ రవి వారి భజన బృందO
తో వచ్చి అందరికీ ప్రసాద వితరణ చేయడం చోటు చేసుకుంది.
శ్రీ మురళి రాజు వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. అధిక సంఖ్య లో కాలనీ వాసులు పాల్గొన్నారు.

Comments
Post a Comment