Skip to main content

ఈ రోజు ఉదయం 0700 గం:కు ఈస్ట్ పాయింట్ కోలనీ వద్ద గల బృందావనం పార్క్ లో East Shirdi Sai Walkers Club వారు Wr. Dr. కమల్ బైద్ ని ఘనంగా సత్కరించారు.

రోజు ఉదయం 0700 గం:కు ఈస్ట్ పాయింట్ కోలనీ వద్ద గల బృందావనం పార్క్ లో East Shirdi Sai Walkers Club వారు Wr. Dr. కమల్ బైద్ ని ఘనంగా సత్కరించారు. ఆ క్లబ్ కమిటీ వారు శ్రీ కమల్ బైద్ గారిని గత కొంత కాలం గా పార్క్ ని సందర్శించాలని కోరిక మేరకు నేడు విచ్చేయడం తో పాటు 50 క్వాలిటీ కుర్చీలను శ్రీ కమల్ బైద్ గారు donate చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ మరియు ఆ క్లబ్ సభ్యులు ఐనటువంటి Dr. నండూరి రామక్రిష్ణ స్వాగతం పలుకగా,

ఆ క్లబ్ వ్యవస్థపకులు, మరియు న్యావాది YV నరసింగరావు సారద్యం లో శ్రీ కమల్ బైద్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో Dr. ద్ నాయుడు గారు, క్లబ్ అధ్యక్షులు శ్రీ ఎం. సత్యన్నారాయణ, శ్రీ R. బంగార్రాజు,

వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ RR మహేష్, యోగా టీచర్ శ్రీమతి జయలక్ష్మి, శ్రీమతి జ్యోతి కమల శ్రీ కమల్ బైద్ సేవలను కొనియాడారు.

శ్రీ కమల్ బైద్ స్పందిస్తూ ఈ పార్క్ ఇక్కడ ఉన్న దేవతా వృక్షాలు తనను బాగా ఆకట్టు కున్నాయి అని తాను ఈ పార్క్ అభివృద్ధి కోసం మరియు కోలనీ వాసుల సౌకర్యం కోసం ఎటువంటి కట్టడాలు, కట్టడా నికైనా ముందుకు వస్తానని తెలిపారు. బాబా బజార్ నిర్వాహకులు శ్రీ రవి వారి భజన బృందO 

తో వచ్చి అందరికీ ప్రసాద వితరణ చేయడం చోటు చేసుకుంది.

శ్రీ మురళి రాజు వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. అధిక సంఖ్య లో కాలనీ వాసులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...