Skip to main content

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం 24- మారి ప్రపంచ క్షీయ వ్వాధి దినోత్సవం సందర్భంగ ఈ రోజు అనగ 24వ తేది మార్చి 2026 న ల్ల ప్రథమం. పౌరుడు, జిల్లా కలెక్టర్ మరియు మేడిడేట్ అయినటువంటి శ్రీ. ఎమ్. ఎన్. హరింద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్షమాన్ని నిర్వహించడం జరిగింది.

దీనిలో భాగంధ జిల్లా కలెక్టరు గారు కిలెక్టర్ ఆఫీసు నుండి ర్వాహిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగ అయన మాట్లుడుతుని మన చిల్లాలే గత సంత్సరం ఏ 69,495 మందికి బి.బి. పరిక్షలు నిర్వహించగ, 4,957 వుందికి 2025 న సంవత్సరంలో వ్యాధి నిర్ధారణ జరిగి, మందులు వాడించడం జెరిగిందని తెలిపారు. టి.చి. మందులు క్రమం తప్పకుండ 6 నెలలు వాడినట్లు అయితే వ్యాది నుండి త్వరగ కోలుకోవచ్చునని తెలిపారు. మందులు వాడకంలో నిర్ణక్షం వంగీస్తే మొండి క్షయ "గ" మారి, ప్రాణాంతకంగ పరినమిస్తుందని తెలిపారు. టి.టి. ముక్తి భారత్ అభియాన్" లో భాగంగ వలనరబుల్ పాపులేషన్ అయినటు వంటి స్మోకర్స్, ఉమా బెటిక్ aukహల్, 60+ వయసు పై బడిన వారు, వెంత టి.బి. కేసులు, వారి కాంటాక్ష మరియు బి.ఎమ్. 18 కంటె తక్కువ ఉన్న వారు అందరికి చి.బి. పరిక్షలు నిర్వహిస్తామని తెలిపారు. "ప్రధాన యుంత్రి టి.బి. ముక్కి భారత్ అతమున్ ఋగంగ జి.బి. గుయ న్యూట్రిషన్ ఫుడ్ బాస్కె టి కట్లను, C.S.R. ఫండ్ల ద్వార అందిస్తున్నామని తెలిపారు. NALCO మరియు సెంట్రల్ వేర్ హౌస్ 2025 వ సంతన రంలో 6 లక్షల విలువైన 8205 మందికి పడ్ అడ్రెన్యా కార్పరేషన్" వారికి పశేక కృతజ్మాతలు తెలిపారు. వీరి సహకారం

కరును అందించడం జరిగిందని తెలిఎందు.

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ రామ్ కలెక్టర్ ఆఫీసు నుండి జిల్లా పరిషతో నగమే జరిగింది. ఈతి జిల్లా సరపఛీ మింటింగ్ హాలుల్ సమావేశం ఏరుహంచడం జరిగింది.
,
 క్షేమ ఈ కార్యక్రమంలో భాగనర జిల్లా వైద్య విసర్వ శాఖ దికారి అంచునటువంటి జగ సి. జరజశ్వరరావు గారు మాట్లాడుతు, వ్యాధిన అంగురం కలిసి కట్పుర ంత మొందిం చాలని, క్షయ వ్యాధి రోగుల పట్ల ఎటువంటి వివక్షత చూపుకూడదని తెలినెరు. అలాగే వ్యాధి తర్మారణ అయిన వారిస్తే త్వరిత గతిన మందుల ఇవ్వాలని వైద్య

ఈ కారు క్రమంతో జిల్లా, పరిషతి సి.యి.బి గారు మాట్లాడుతూ హయ్ లక్ష్మణాలు అయినటు పంటి దగ్గు, కఫంలో రక్తపు చారలు, బరువు తగ్గడం మాటి లక్షకాలు ఉన్న యెడల త్వరితగతిన పరీక్షలు చేసుకొని, వ్వార నార్చారణ చేసుకే నాలని తెలిలుగు.

ఈ కార్యక్రమంతో జిల్లా పంచాయత్ విఫేసర్ శ్రి శ్రీనివాసరావు గారు మాట్లుడుతూ, దాక్బర్గ్లో ప్రత్వక్ష దేవుళ్లని, టి.ఆ. వ్యాధి నిరా రవా మరియు చితకిత్సను అందించడంతో వారు, వారి యెక్క సిబ్బంది వక్క సేవలు అనర్వచనీయమని తెలిసారు.

ఈ కార్యక్రమంతో గవమెంట్ ఛాతి మరియు శ్వాసకేశ మంధుల ఆసుపత్రి - సూపరింటెండెంట్ "జై సునీల్ కుమార్" గారు. మాట్లుడుతూ, క్షయ వ్యాధి నివారణ ఏ పని చేస్తున్నటు వంటి ప్రతి సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఇకపై మనం అందరం మరింత అంకిత భానంతో పనిచేయాలని

తెలిపారు. ఈ కార్యక్రమంలో "జిల్లా చెుస్, ఎంఎడ్స్ మరియు టి.బి. అధికారి అయినటువంటి జ. ఆర్. రమేష్ గారు మరోట్లా గు తూ గత సంవత్సరంలో 69,495 మందికి పరిక్షలు నిర్వహించ5, 4, 957 మందికి వ్యాధి నిరో్పూరణ అయిందరి, హిటిల్
మందికి సాధారణ టి.బిగ నింధరణ అయిందని, 148 మందికి "మొండి క్షీయగ" నిర్పారణ అయిందన తెలిపారు. సకాలంటీ రోజలకు మందులు అందించడం దలన త్వరగ వ్యాధి నుండి కోలుకోవడం జరుగు తుందని తెలిపారు. గత సంత్సరంలో ఉత్తమ ప్రతిభ కవతరచినటు వంటి సిబ్బందికి సర్టిఫికేట్లను అందించడం జరిగిందని తెలిపారు. టి.జి. ముక్తి భారత అభయాన్వి " భారంగ సుమారుగా 5 లక్షల మందికి పైబడి, టి.జి. నిరారణ పరిక్షలు నిర్వ తుంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంవ పోనుట వంటి St. Joseph School of Nording మరియు st. Joseph school & Hospital వారికి, వారి విద్యార్థులకు, మిగత ఓ పోర్చ్మంట్స్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞాతలు తెలిపారు.

4 ' చేయి చేయి కలుపుదాం - క్షయని అంతమొందిద్భాము".

 జిల్లా క్ష్యం రెప్రసి, ఎయిడ్ మరియు తయ                            విశాఖపట్నం జిల్లా

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...