ఉగాది సందర్భంగా 39 వ వార్డులో G.V.M.C పారిశుద్ధ కార్మికులకు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు చీరలు పంపిణీ.....
ఉగాది పండుగను పురస్కరించుకొని,A.N. బీచ్ హాస్పిటల్ అధినేత, వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు , రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు
maksood అహ్మద్ 39 వ వార్డులో వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో G.V.M.C పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, పేద వాళ్లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా 39వ వార్డులో ఉగాది పండుగ పురస్కరించుకొని
G.V.M.C. పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, పేదలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సత్తిబాబు, అప్పలకొండ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.
maksood అహ్మద్ 39 వ వార్డులో వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో G.V.M.C పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, పేద వాళ్లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా 39వ వార్డులో ఉగాది పండుగ పురస్కరించుకొని
G.V.M.C. పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, పేదలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సత్తిబాబు, అప్పలకొండ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Comments
Post a Comment