Skip to main content

6 నుండి 10 వ తరగతుల మిగుల సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష....

అల్లవరం, విశాఖ సందేసం.. అల్లవరం మండలం గోడి గ్రామం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం గోడి బాలురు  గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  ఎన్ . శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 & 7 తరగతులకు ఎంపిక చేసుకున్న కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు 8,9, & 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నము 2.00 గంటల నుండి 3.30 వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, ఆధార్ కార్డ్ మరియు  పాస్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకోని రావాలని సూచించారు.


---

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...