అమలాపురం.విశాఖ సందేసం...ఏపీటీఎఫ్ 1938 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మునేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏ పి టి ఎఫ్ 1938 బోరుబాట జిల్లాలో ఘనంగా నిరసన ధర్నాలు నిర్వహించినట్లు అధ్యక్షులు ఎస్.ఎన్. మునేశ్వరరావు తెలియజేశారు.
నల్లవంతెన ధర్నా చౌక్ వద్ద పోరుబాట ధర్నా శిబిరాన్ని డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆయనతోపాటు ఎన్. వెంకటరమణ, జీవి సత్యనారాయణ, కొంకి రాజమణి, జి. వెంకటేశ్వరరావు, వీధి రాజశేఖర్, మోర్త రాజశేఖర్, రేవు తిరుపతిరావు, పి. మోహనరావు పి మోహన్ రావు, జి రవికుమార్, కే రత్నం రాజు, కే వెంకటేశ్వరరావు, పి. కృష్ణమూర్తి,ఎన్. శ్రీను, కాశి విశ్వేశ్వరరావు, సతీష్, ఎన్ వి రావు, ఎన్.గందరరావు, రమణ లు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఏపీ టి ఎఫ్ నాయకులు డిమెండ్ చేశారు.
నల్లవంతెన ధర్నా చౌక్ వద్ద పోరుబాట ధర్నా శిబిరాన్ని డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆయనతోపాటు ఎన్. వెంకటరమణ, జీవి సత్యనారాయణ, కొంకి రాజమణి, జి. వెంకటేశ్వరరావు, వీధి రాజశేఖర్, మోర్త రాజశేఖర్, రేవు తిరుపతిరావు, పి. మోహనరావు పి మోహన్ రావు, జి రవికుమార్, కే రత్నం రాజు, కే వెంకటేశ్వరరావు, పి. కృష్ణమూర్తి,ఎన్. శ్రీను, కాశి విశ్వేశ్వరరావు, సతీష్, ఎన్ వి రావు, ఎన్.గందరరావు, రమణ లు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఏపీ టి ఎఫ్ నాయకులు డిమెండ్ చేశారు.

Comments
Post a Comment