Skip to main content

హోమియోపతి ఆసుపత్రికి ఫర్నిచర్ అందజేత...

అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలంలోని  కొమరగిరిపట్నం గ్రామం నందు గల ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రికి అవసరమగు ఆఫీస్ ఫర్నీచర్ టేబుల్ మరియు కుర్చీలను  మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి వెంకటేశ్వరరావు శనివారం  అందజేశారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ లూకె ,తుమ్మలపల్లి సర్పంచ్ వడ్డి సుభాషిణి, ట్రస్ట్ కార్యదర్శి విజయకుమారి, రుద్రరాజు రమేష్ రాజు,  వడ్డి.ఎలీషారాజు, యలమంచలి రమేష్ పాల్గొన్నారు.ఆసుపత్రికి ఫర్నీచర్ సమకూర్చిన మోసుగంటి ఛార్టిబుల్ ట్రస్ట్ సేవ కార్యక్రమాలను ఆసుపత్రి వైద్యులు   కొనియాడారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...