విశాఖపట్నం మార్చి -27: శ్రీరామనవమి సందర్భంగా ఆరిలోవ ఎర్ని దుర్గ నగర్లో ఉన్నటువంటి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరశురామరాజు గారు హాజరయ్యారు.
ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరశురామరాజు గారు హాజరయ్యారు.ఈ కళ్యాణ మహోత్సవంలో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ శ్రీ తిప్పనబోయిన కోటేశ్వరరావు దంపతులు పాల్గొని సీతమ్మ తల్లి తరఫున కన్యాదానం చేయడంతో పాటు హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేలాదిగా స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి తరలి వచ్చిన భక్తులకు అన్నసమారాధనతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందించడం జరిగినది.


Comments
Post a Comment