పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చు : సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి..... పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లును పంపిణీ
అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలంలోని బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి చేతుల మీదుగా మంగళవారం పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని, చిన్న చిన్న వ్యాధులు బారిన పడినప్పుడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు,
తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రోళ్ళ శ్రీను, పాలకవర్గ సభ్యులు ఓలేటి పరమేశ్వరరావు, చింతం శ్రీను, దొమ్మేటి రాధాకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ సాపే సత్యనారాయణ, రాపాక సౌమ్య, నల్లి విజయ, ఎంఎల్ హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది,ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు
తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రోళ్ళ శ్రీను, పాలకవర్గ సభ్యులు ఓలేటి పరమేశ్వరరావు, చింతం శ్రీను, దొమ్మేటి రాధాకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ సాపే సత్యనారాయణ, రాపాక సౌమ్య, నల్లి విజయ, ఎంఎల్ హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది,ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment