Skip to main content

మండల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నూతన అధ్యక్షులుగా ఆకుమర్తి వినోద్ కుమార్....

అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం గ్రామ కచేరి చావిడి నందు సోమవారం  గ్రామ రెవిన్యూ అధికారుల నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మండల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షులుగా  ఆకుమర్తి వినోద్ కుమార్, ఉపాధ్యక్షురాలు జి. దుర్గాదేవి,ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, ట్రెజరర్: బొంతు ప్రకాష్, సంయుక్త కార్యదర్శి  కె.దుర్గాభవాని, కార్యవర్గసభ్యులు గంధం దొరబాబు,, అయినాపురపు కృష్ణ, అమ్మాజీ, శ్రీదేవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గానికి కొప్పిశెట్టి వెంకటగణేష్, సాధనాల ఎల్లేశ్వరరావు , రాజు తహశీల్ధారు దివాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మండలంలో విఆర్వోలతోఎ. వి. ఎస్ రాజేష్, పి. రాంబాబు, మాచిరాజు వాసు, ఎన్. భాస్కర బాలాజీ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...