అల్లవరం, విశాఖ సందేసం...గోడి గ్రామపంచాయతీ అభివృద్ధికి మీరు వేసిన బాటలు అమోఘమని పంచాయతీ కార్యదర్శి నందిక శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని గోడి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి నందిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం గ్రామ సర్పంచ్
తోట శ్రీదేవి, ఉప సర్పంచ్ దెందుకూరి సత్యనారాయణ రాజు (సత్తిబాబు రాజు) పంచాయతీ పాలకవర్గ సభ్యులను పూలదండలు వేసి, మెమొంటోలను అందించి,దుస్సాలువాలుతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించానని, గ్రామపంచాయతీ సిబ్బంది, పాలక వర్గ సభ్యులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో గోడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళమని సర్పంచ్ శ్రీదేవి నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహరావు, ఎంపీటీసీ సభ్యులు కాండ్రేగుల వాణి అచ్యుతం, సి సి ఎఫ్ ఎస్ సి సొసైటీ సభ్యులు మంగం నాగేశ్వరరావు, ఉప్పె శ్రీనివాస్, పంచాయతీ గుమస్తా కుక్కల అనంతరావు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తోట శ్రీదేవి, ఉప సర్పంచ్ దెందుకూరి సత్యనారాయణ రాజు (సత్తిబాబు రాజు) పంచాయతీ పాలకవర్గ సభ్యులను పూలదండలు వేసి, మెమొంటోలను అందించి,దుస్సాలువాలుతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించానని, గ్రామపంచాయతీ సిబ్బంది, పాలక వర్గ సభ్యులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో గోడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళమని సర్పంచ్ శ్రీదేవి నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహరావు, ఎంపీటీసీ సభ్యులు కాండ్రేగుల వాణి అచ్యుతం, సి సి ఎఫ్ ఎస్ సి సొసైటీ సభ్యులు మంగం నాగేశ్వరరావు, ఉప్పె శ్రీనివాస్, పంచాయతీ గుమస్తా కుక్కల అనంతరావు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment