పి. గన్నవరం, విశాఖ సందేసం...పి.గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చిత్ర పటానికి కూటమి నాయకులు బుధవారం కృతజ్ఞతా భావంతో పాలాభిషేకం చేసారు. దశాబ్ద కాలం నుండి అత్యంత అధ్వాన్నంగా ఉన్న ముక్తేశ్వరం- కె.జగన్నాధపురం రహదారని నూతనంగా నిర్మించి అయినవిల్లి మండలంలో అందరి మన్ననలు పొందారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కూటమి గెలిచాక 18 నెలలో సుమారు రూ.4వందల 70 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, వ్యవసాయం, సీయంఆర్ఎఫ్ తదితర రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అందరి మనస్సులో నిలుస్తున్నారు.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.. గ్రామీణ రహదారుల నుండి.. ప్రధాన రహదారుల వరకూ అన్నిచోట్ల గుంతలు లేని రహదారులు నిర్మాణంలో పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముందువరుసలో ఉడటం విశేషం అంటున్నా నియోజకవర్గం ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కూటమి గెలిచాక 18 నెలలో సుమారు రూ.4వందల 70 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, వ్యవసాయం, సీయంఆర్ఎఫ్ తదితర రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అందరి మనస్సులో నిలుస్తున్నారు.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.. గ్రామీణ రహదారుల నుండి.. ప్రధాన రహదారుల వరకూ అన్నిచోట్ల గుంతలు లేని రహదారులు నిర్మాణంలో పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముందువరుసలో ఉడటం విశేషం అంటున్నా నియోజకవర్గం ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment