Skip to main content

రైల్వే స్టేషన్ జీవియంసి ఓల్డ్ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాపును సీజ్ చేస్తున్న రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు. ( ఫోటో ) అరకు కాఫీ షాప్ సీజ్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత రైల్వే అధికారులు చర్యలు జీవీఎంసీ రైల్వే నిర్ణయం మేరకు దుకాణం తెరుస్తాం.. లీజు దారు రోహిణి

స్టేషన్ .. మార్చి 8విశాఖ రైల్వే స్టేషన్ బయట గత కొన్ని సంవత్సరాలుగా నిరూపయోగంగా, ఆ సాంఘిక కార్యకలాపాలు నిలయంగా మారిన జీవియంసి పాత బస్ స్టాపును,  జీవియంసి  అరకు స్టాల్, సహాజ ఉత్పత్తుల  కోసం, ఐదు నెలల క్రితమే  బి రోహిణి అనే ఆమెకు కేటాయించారు. ఐదు నెలలుగా వారి ఆధీనంలోనే ఉంది. దానికి విద్యుత్ కనక్షన్ వేయడంతో పాటుగా,  

పూర్తి మెరుగులు దిద్దారు.షటర్లు, పెయింట్లు వేయించి,   యథా ప్రకారం అద్దెచెల్లిస్తున్నారు.  దానిని ప్రారంభించిన తరువాత రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది, ఆర్పీఎఫ్ తో వచ్చి  ఏలాంటి నోటిసులు, సమాచారం ఇవ్వకుండా  ఈ స్థలం మాదంటూ,  అందులో ఉన్న మొత్తం మెటీరియల్ తో  సహా షాపును  నిర్వాహకురాలు రోహిణి సమక్షంలోనే సీజ్ చేశారు. దీనిపైన రైల్వే, జీవియంసి  ఉన్నత అధికారులు ఒక నిర్ణయం తీసుకున్న  తరువాత తెరుస్తామని 

రోహిణి చెప్పారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...