అల్లవరం, విశాఖ సందేసం...డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో స్నానానికి దిగి గల్లంతైన యువకుడు దొమ్మేటి లోకేష్ మృతదేహం లభ్యమయ్యిందని మెరైన్ పోలీసులు తెలిపారు.
ఓడలరేవు తీరం వద్ద లోకేష్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మెరైన్ సీఐ వివిఎస్ఎన్ మూర్తి, అల్లవరం ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఓడలరేవు తీరం వద్ద లోకేష్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మెరైన్ సీఐ వివిఎస్ఎన్ మూర్తి, అల్లవరం ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Comments
Post a Comment