Skip to main content

ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంది : వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్.... తక్షణమే ధరల స్థిరకరణ, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్...

అల్లవరం, విశాఖ సందేసం....ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండి పడ్డారు...అల్లవరం గోడి ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ స్వగృహం నందు ఆక్వా రైతుల నష్టాలపై మీడియా సమావేశం మంగళవారం  నిర్వహించారు... ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఆక్వా అభివృద్ధి కూటమి ప్రభుత్వం కుంటిపడేలా చేసింది.ఆక్వా రైతులు కూటమి ప్రభుత్వానికి విజయానికి ఎంతో కృషి చేసారో అందరికి తెలుసన్నారు.అప్పుడు చంద్రబాబు హామీల ప్రగ్బలాభాలు పలికారని ఏద్దేవా చేశారు...

విద్యుత్ సబ్సిడీ ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు...

యుద్ధం కారణంగా ఆక్వా ముడిసరుకు రవాణా నిలిచిపోయిందని కుంటి సాకులు చెబుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులు రోడ్డునా పడేసిందన్నారు.ఒకే సామాజిక వర్గానికి చెందిన దళారీ వ్యవస్థ, కొనుగోలుదారులు సిండికేట్ అయ్యి ఆక్వా రైతు దారుణంగా నష్టపోతున్నారు.

ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా సబ్సిడీ ఇస్తానన్న పెద్దమనిషి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదన్నారు.దానికి ఉదాహరణ మొన్న జరిగిన ఆక్వా రైతుల చలో విరవాసమే నిదర్శనం అన్నారు.రాష్ట్రంలో 6 లక్షల మంది ఆక్వా రైతులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ధరల స్థిరికరణ చేసి చర్యలు చేపట్టారు..జగన్మోహనరెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మొదటి స్తానం ఉంటే ఇప్పడు ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకో చేస్తుంది...ఆక్వా రైతులకు తక్షణమే ధరల స్థిరకరణ, విద్యుత్ సబ్సిడీ ఇవ్వలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...