ఈరోజు 03-03-2026 మంగళవారం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది.
ఈ సందర్బంగా విశాఖపట్నం లో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి మరియు భోగాపురం ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కి సంబంధించి వినతి పత్రం అందజేయడంతో పాటు పలు విషయాలపై చర్చించడం జరిగింది.

Comments
Post a Comment