Skip to main content

బోడసకుర్రులో స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర....

 అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయితీ ఏరియా గౌతమి నగర్ ప్రైమరీ స్కూల్ వద్ద సర్పంచ్  రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరావు  ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర (ఎస్ ఎ ఎస్ ఎ ) కార్యక్రమాన్ని శనివారం  నిర్వహించారు.

 ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంటింటికి వెళ్లి కల పత్రాలను అందజేశారు.  ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు బొంతు పళ్లంరాజు, రొక్కాల నాగేశ్వరరావు, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి డి.బాబ్జీ, సచివాలయం ఉద్యోగులు, పంచాయితీ సిబ్బంది, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, నెల్లి విజయ, రాపాక సౌమ్య, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...