డివిజన్ ఆధ్వర్యంలో శనివార్ం జిలా పరిషత్ మీట్ ంగ్ హాల్ లో నిర్వహించార్ు. విశాఖపట్ిం పో సటల్ డివిజన్ పరిధిలోని
సుమార్ు 150 మంది మహిళా ఉదయయగులు ఈ కార్యక్రమంలో ఉత్ాసహంగా పాలగొ నాిర్ు.
ఈ కార్యక్రమానికి ముఖయ అతిథిగా శ్రీ వి.ఎస్. జయశంకర్, ఐప్ీఓఎస్, పో స్టమాస్టర్ జనర్ల్, విశాఖపట్నం
ర్ీజియన్, మరియు గౌర్వ అతిథిగా శ్రీమతి ట్ి. కిర్ణమయి, నయయట్ిెషనిస్ట మర్చయు హెల్తీఫ్యయయల్ స్ంస్థ
స్ా
థ
పకుర్ాలు
హాజర్యాయర్ు.
ఈ సందర్భంగా గౌర్వ అతిథి శ్రరమతి కిర్ణ్మయి మహిళలోో ఆరోగ్యం మరియు పరిశుభ్రత్ యొక్కపార ముఖయత్ప ై పరసంగించార్ు. మహిళలు త్మ ద ైనందిన జీవిత్ంలో ఎదురకకనే ఆరోగ్య సమసయలను వివరించి, సర ైన
పో షకాహార్ం, పరిశుభ్రత్ మరియు స్వవయ సంర్క్షణ్ అవసరానిి వివరించార్ు.
ముఖయ అతిథి శ్రర వి.ఎస్. జయశంక్ర్ మహిళలు త్మ ఉదయయగాలలో ఎదురకకనే సమసయల గ్ురించి
మాట్లో డుత్ూ, మహిళల సంక్షేమం మరియు భ్దరత్ కోసం పరభ్ుత్వం అమలు చేసుు ని పథకాలు మరియు చర్యల
గ్ురించి వివరించార్ు.
ఈ సందర్భంగా త్మ పనిలో పరతిభ్ క్నబరిచిన మహిళా ఉదయయగ్ులను బహుమత్ులత్ో సత్కరించార్ు. అలాగే
పారిశుద్య కార్యక్రమాలోో పాలగొ ంట్ుని మహిళా ఉదయయగ్ులను వారి స్ేవలక్ు గ్ురిుంపుగా సనామనించార్ు.
డివిజన్, మరియు శ్రీ ప్ి. కోమల్ కుమార్, డిపయయట్ీ స్యపర్చంట్ ండ ంట్ ఆఫ్ పో స్ట ఆఫీసరస్ క్ూడా పాలగొ నాిర్ు.
ఈ కార్యక్రమం మహిళా ఉదయయగ్ుల స్ేవలను అభినందిసతు మరియు ఉదయయగ్ సథలంలో మహిళా సాధికార్త్క్ు
శాఖ క్ట్ుట బడి ఉందని పునర్ుదాా ట్ సతు ముగిస్ ంది.



Comments
Post a Comment