అమలాపురం, విశాఖ సందేసం...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులైన మద్దింశెట్టి దుర్గ ప్రసాద్ మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ లను విశ్వరూప్ స్వగృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్ మరియు
అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ లు మాట్లాడుతూ విద్యార్థి విభాగం ద్వారా యువతను ఒక్కటిగా చేసి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని దుర్గ ప్రసాద్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు సంసాని నాని,,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, కౌన్సిలర్ కొల్లాటి దుర్గాబాయి, భరణకాని బాబు, అల్లవరం మండల ఎంపీపీ ఇళ్ల శేషారావు ,తిక్క ప్రసాద్,జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు తోరం గౌతం ,కొల్లటి పట్టాభి ,కట్టోజు రాము,ఇలకోటి రాంబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ లు మాట్లాడుతూ విద్యార్థి విభాగం ద్వారా యువతను ఒక్కటిగా చేసి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని దుర్గ ప్రసాద్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు సంసాని నాని,,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, కౌన్సిలర్ కొల్లాటి దుర్గాబాయి, భరణకాని బాబు, అల్లవరం మండల ఎంపీపీ ఇళ్ల శేషారావు ,తిక్క ప్రసాద్,జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు తోరం గౌతం ,కొల్లటి పట్టాభి ,కట్టోజు రాము,ఇలకోటి రాంబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment