Skip to main content

ప్రపంచ జల . దినోత్సవం".

                   Dr. నండూరి రామకృష్ణ

                                22.03.202


జలం 

మూలం 

ఇదం 

జగత్తు.

జలం 

జనం 

ప్రభoజనం.

జన 

జీవనం

జలం తో 

ముడిపడి 

ఉంది.

జన 

జీవనం తో 

పాటు 

చరా చర 

సృష్టి 

జలం పై 

ఆధార 

పడి ఉంది.

జలం లేనిదే 

జనం లేరు,

పంట, వంట 

తిండి, లేదు.

తిండి లేకపోతే 

జన జీవనం 

అస్తవ్యస్థo 

మనుగడకే 

ముప్పు.

జలాలు 

జన జీవనానికి 

మూలాలు,

అభివృద్ధి 

ఫలాలు,

దోహద 

కారకాలు.

జలం లేని 

జీవనం దుర్బరం.

అందుకే 

జలాన్ని 

పరి రక్షించు 

కోవడం 

మానవ 

ధర్మం, కర్తవ్యం.

కలుషితం 

కాకుండా 

కాపాడు 

కోవాలి.

జలం 

మానవాళ్లికి 

ప్రకృతి 

ప్రసాధించిన 

వరం.

జలం లేనిదే 

ధనం చేకూరదు.

ప్రజానీకం 

మనుగడే 

ప్రశ్నర్ధకం.

జలాన్ని 

గంగమ్మ తల్లి 

తో పోలుస్తాం,

గంగా జలం 

అంటాం.

పవిత్ర నదులన్నీ 

దేవతా స్వరూపాలే.

వర్షా కాలం లో

వరుణుడు 

వర్షిస్తాడు.

వేసవి లో సూర్యుడు 

ప్రకాశిస్తాడు,

సీతా కాలంలో 

ప్రకృతి 

పరవశింప 

చేస్తుంది.

ఇదంతా 

సృష్టి రహస్యం.

కాల చక్ర 

మహిమ,

దైవ నిర్ణయం.

అభివృద్ధి 

అయినా,

వినాశనం 

అయినా,

ప్రకృతి 

ప్రకోపాలైన 

మానవ 

చర్యలే మూలం.

పంచ భూతాలు 

నింగి,

నేల,

నీరు,

నిప్పు,

గాలి 

వీటిని 

అనునిత్యం 

అనుక్షణం 

సంరక్షించు 

కోవాలి,

పరిరక్షించు 

కోవాలి 

అప్పుడే 

ప్రకృతి 

వైపరీత్యాల

నుంచి 

బయట పడి 

మనుగడ 

సాగించగలం.

ప్రపంచ

జల దినోత్సవ

శుభాకాంక్షలతో 

                  

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...