Skip to main content

*"నేటి భారతం* *అన్నిటా మేటి, లేరు* *ఎవ్వరూ సాటి"*

                          Dr. నండూరి రామక్రిష్

                                 31.03.202

వ్యాప్తంగా 

ఉన్న రాష్ట్ర 

రాజధానుల 

తో పాటు ప్రధాన 

నగరాలలో కూడా 

శ్రీ వెంకటేశ్వరుని 

ఆలయాల నిర్మింప 

తలపెట్టిన TTD

ప్రతిపాదన చాలా 

మంచి నిర్ణయం,

ఆహ్వానించ దగ్గ 

పరిణామం.


హిందూ బంధువు 

లారా మేల్కొనండి 

మన మత విశ్వాసాలను మరవకండి,

అన్య మతస్థుల ప్రచారాలకు 

ఆకర్షితులు 

కాకండి, అడ్డు 

కట్ట వేయండి.

లేకపోతే మన 

రాబోయే తరాలు 

తగిన మూల్యం 

చెల్లించు కోక 

తప్పదు.

హిందువు అంటే 

అందరి బంధువు 

అని తెలియచేయండి.

ఇప్పటికే మన 

మాతృ భాష,

జాతీయ భాషలు 

తెర మరుగవుతున్నాయి

మన మత విశ్వాసా 

లను మనం 

కాపాడు కోవాలి,

రక్షించుకోవాలి,

మత మౌ డ్యం 

కాదు, మనది 

మత విశ్వాసం.

గుడులు, గోపురాలు,

ఆలయ సముదాయాలు 

మన మత 

విశ్వాసాలకు 

ప్రతీకలు, మూలాలు,

సంప్రదాయాలకు 

ఆలవాలం.

మన మతం 

ప్రేమతో 

కూడినది,

సమాజ హితం 

కోరుకునేది,

అదే మనందరి 

అభిమతం.

రాయిని, రప్పని 

పూజిస్తాo,

ప్రాచీన కళలను 

ప్రోత్సహిస్తాం,

దాన ధర్మాలు 

చేస్తాం, పరమ 

పదించిన వారికి 

ప్రతీ అమావాస్య 

నాడు తలచుకుని 

తర్పణాలు వదులుతాం,

నదీ జలాలను 

పూజిస్తాం,

ప్రకృతిని 

ఆరాదిస్తాం.

జీవ హింసం కు 

దూరం. మతం 

తో పాటు మానవత్వం 

తో మన పని.

తిరుమల తిరుపతి 

దేవస్థానం వారు 

మనకు కొండంత 

అండ. కలియుగ 

వెంకటేశ్వరుని 

ఆశీస్సులు మెండు,

అందుకే దేశ 

వ్యాప్తంగా ఉన్న 

ప్రతీ ప్రధాన 

నగరాలలో 

శ్రీ వెంకటేశ్వరుని 

ఆలయ నిర్మాణల 

ప్రత్తిపాదన 

స్వాగతించ దగ్గ 

పరిణామం.

సామాన్య 

భక్తులలో 

భక్తి ప్రపత్తులు 

చాటే ప్రక్రియ 

నేడు ఆవశ్యం 

తద్వారా 

ప్రజానీకాన్ని 

భక్తి వైపు 

మరల్చడం 

వల్ల, నేర ప్రవృత్తి 

తగ్గి దైవం వైపు 

వారి దృష్టిని 

మరల్చడం 

మంచి చర్యే.

ధర్మ బద్దంగా గా 

జీవించాలన్న 

ఆలోచన 

అందరిలో 

కలుగుతుంది.

ఇది కూడా 

సుపరిపాలనలో 

భాగమే.

అలాగే *అయోధ్య*

లో శ్రీ రామాలయ

నిర్మాణం,

గంగా నది 

ప్రక్షాళన,

పర్యావరణ 

పరిరక్షణ లాంటి 

కేంద్ర ప్రభుత్వ 

నిర్ణయాలు 

ప్రజా సంక్షేమం లో 

భాగమే, అందరి 

బాధ్యత,

కర్తవ్యం గా 

భావించాలి,

భావి భారతావనిని 

అభివృద్ధి పదం 

వైపు పరుగులు 

తీయించాలి,

ప్రజానీకం లో 

ప్రభుత్వాల యెడల 

నమ్మకం 

పెంపొందించు 

కోవాలి.

అప్పుడే 

ప్రభుత్వాలు 

మనగలుగుతాయి.


Dr. నండూరి 

రామక్రిష్ణ 

31.03.202

6

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...