మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా వాల్టేర్ మండలం లో శాంతి ఆశ్రమం మరియు గురుకుల పాఠశాలలో బిజెపి ఎస్సీ మోర్చా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారి అధ్యక్షతన 500 కు పైగా విద్యార్థులు దేశ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ రవిరాజు గారు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట పద్మ, కసి మచ్చ జిల్లా సెక్రెటరీ గౌరీ సాయి,జిల్లా సెక్రెటరీ భారతి,ఎస్సీ మోర్చా  ఉపాధ్యక్షురాలు లీలావతి,మండల అధ్యక్షులు పల్లా కార్తీక్,ప్రధాన కార్యదర్శి జోగారావు,   లీగల్ సెల్ కన్వీనర్ అరుణ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు  పాల్గొన్నారు

Post a Comment

0 Comments