తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ *వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ *కె.కె.రాజు*


ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు గారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments